భారతదేశం, జనవరి 5 -- అవయవ దాత కుటుంబానికి రూ.1 లక్ష సహాయం అందించాలని మంత్రి సత్యకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటువంటి కుటుంబాలు చేసిన త్యాగాలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో ఇటువంటి సహాయం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఓదార్పునిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా అవయవ దానాన్ని ప్రోత్సహిస్తుందని మంత్రి అన్నారు.
అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ రూ.లక్ష చొప్పున అందజేయాలని ప్రభుత్వానికి మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. 2025లో ఏపీలో రికార్డు స్థాయిలో 301 అవయవ మార్పిడిలు జరిగాయని, 93 మంది బ్రెయిన్ డెడ్ దాతల నుండి వీటిని సేకరించామని అన్నారు. వీరిలో 69 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఇటీవలి నెలల్లో అవయవ దానం రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు.
ఆగస్టు 8,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.