అమ్మవారు సింహంపైనే ఎందుకు కూర్చుంటారు? దుర్గాదేవి వాహనం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక కథ ఇదే!
భారతదేశం, జూలై 22 -- హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సింహంతో విడదీయరాని అనుబంధం ఉంది. శివుని వ్యాఖ్యతో పార్వతీదేవి తపస్సు చేయడం, ఆమె కోసం ఓ సింహం ఏళ్ల తరబడి వేచి చూడటం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఇక్కడ తెలుసుకోండి.
మన హిందూ శాస్త్రాలు, పురాణాల ప్రకారం చూసినట్లయితే, దుర్గాదేవి సింహంపై విహరించే రూపంతో కనిపిస్తుంది. శక్తి, నిర్భయత్వం, విజయానికి ప్రతీకగా ఈ రూపం భావించబడుతుంది. సింహం కేవలం అమ్మవారి వాహనమే కాదు, అమ్మవారి దివ్య తేజస్సు, ధైర్యం, పరాక్రమానికి చిహ్నం కూడా. ఈ అనుబంధం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది.
పురాణాల ప్రకారం చూస్తే, ఓ రోజు శివుడు సరదాగా పార్వతీదేవిని "కాళి" అని అంటాడు. తన వర్ణాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యతో పార్వతీదేవికి ఆవేదన కలిగింది. ఆమె అరణ్యానికి వెళ్లి కఠిన తపస్సు చేయడం మొదలు పెట్టింది. తన తపస్సు ద్వారా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.