భారతదేశం, ఫిబ్రవరి 4 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. సోమవారం ప్రకటించిన ఈ ఒప్పందంపై అటు వైట్ హౌస్, ఇటు సౌత్ బ్లాక్ హౌస్ సంబరాలు చేసుకుంటున్నప్పటికీ, లోతైన వివరాల విషయంలో మాత్రం ఇంకా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లోకి అమెరికా వస్తువులకు "సున్నా టారిఫ్" (Zero Tariff) వర్తిస్తుందన్న ట్రంప్ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జామీసన్ గ్రీర్ స్పందిస్తూ, "పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లను భారత్ 0 శాతానికి తగ్గిస్తోంది. ఇది అమెరికా రైతులకు గొప్ప విజయం" అని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ (Tree nuts), వైన్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలపై పన్నులు సున్నాకు చేరుతాయని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.