అమెరికాలో మార్మోగుతున్న 'ఇండియా డే'.. ఆగస్టు 15పై ప్రత్యేక ప్రకటనలు
భారతదేశం, ఆగస్టు 13 -- వాషింగ్టన్: భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 'ఇండియా డే' సందడి కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక, సామాజిక పురోగతిలో ఇండో-అమెరికన్ల పాత్రను గుర్తిస్తూ పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు (Proclamations) జారీ చేస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, మాసచుసెట్స్ రాష్ట్రాల సరసన తాజాగా డెలావేర్ కూడా చేరింది.
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాథ్యూ మేయర్ అధికారికంగా 'ఇండియా డే' ప్రకటనపై సంతకం చేశారు. విభిన్న సంస్కృతులు, ఆచారాలు తమ రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేశాయని ఆయన పేర్కొన్నారు.
"డెలావేర్లోని భారతీయ సంతతి ప్రజలు తమ కష్టం, నాయకత్వ పటిమ, సేవా భావంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు సరికొత్త అవకాశాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.