భారతదేశం, మార్చి 28 -- అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ చేసిన తీర్మానానికి సభ ఆమోదం పలికింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.
అమరావతిని రాజధానిగా చట్టబద్దత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ . రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్ కు పంపారు. కేంద్ర హోం మంత్రితో పాటు కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్ కు పంపారు. ఈ తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ కీలకమైన సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు.
ఈ తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.