భారతదేశం, ఆగస్టు 14 -- కొందరికి ప్రయాణం అంటే రద్దీగా ఉండే నగరాలు, ఇంకొందరికి అల్లరితో కూడిన బీచ్ పార్టీలు. కానీ, మీరు ప్రకృతితో మమేకమై, నిశ్శబ్దంగా గడపాలనుకుంటే అండమాన్ దీవులకు తప్పక వెళ్లాలి. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను అండమాన్కు వెళ్లినప్పుడు పోర్ట్ బ్లెయిర్లో దిగాను, అక్కడి నుంచి స్కూటర్లు, ప్రభుత్వ ఫెర్రీలలో ప్రయాణించి నీల్ ఐలాండ్లో బస చేశాను. ఇక హావ్ లాక్లో స్కూబా డైవింగ్ చేశాను. ఈ అనుభవం నాకెంతో నచ్చింది.
నేను విమానాశ్రయం నుంచి పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నప్పుడు మొదటిగా నా కళ్ల ముందు కదలాడిన దృశ్యం ఆ ఉదయం ఎండలో నా కళ్లు మసకబారడం, సూట్కేసును ఈడ్చుకుంటూ పీర్ (ఓడరేవు) దగ్గరకు నడిచి వెళ్లడం. అప్పటి వరకు ట్రాఫిక్, తారు రోడ్లు, వాహనాల రణగొణ ధ్వనులు. ఆ మరుక్షణమే నా ముందు కనపడిన దృశ్యం నేను ఇంతకు ముందు ఎప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.