Exclusive

Publication

Byline

సాయి పేరంటరల్స్ ఐపీఓ: ప్రైస్ బ్యాండ్ Rs.372- Rs.392 ఖరారు.. మార్చి 24 నుంచి ఇన్వెస్టర్లకు అవకాశం

భారతదేశం, మార్చి 17 -- హైదరాబాద్, మార్చి 17, 2026: దేశీయ ఫార్మా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పేరంటరల్స్ లిమిటెడ్ (SAI Parenteral's Limited), స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ర... Read More


Naga Chaitanya: శోభిత రాకతో.. ఆమె నా లేడీ లక్.. భార్యపై ప్రేమ కురిపించేసిన నాగ చైతన్య

భారతదేశం, మార్చి 17 -- తండేల్ సినిమాతో హీరో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు నాగ చైతన్య యాక్టింగ్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో నటనకు గాను గద్దర్ ... Read More


Electric Scooter : ఇంటర్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టెన్త్ క్లాస్ మార్కులతో స్కాలర్‌షిప్!

భారతదేశం, మార్చి 17 -- ఈ విద్యా సంవత్సరం నుండి ప్రోత్సాహకంగా దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పైలట్ ... Read More


LPG Cylinders : మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం - సీఎం చంద్రబాబు

భారతదేశం, మార్చి 17 -- ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమీక్షలో పెట్... Read More


బెంగాల్ పోరు 2026: మమతా బెనర్జీ సంచలన జోస్యం.. మాకు 226కు పైగా సీట్లు ఖాయం

భారతదేశం, మార్చి 17 -- కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మళ్ళీ 'దీదీ' హవానే కొనసాగుతుందా? అంటే అవుననే అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థ... Read More


Janhvi Kapoor: శ్రీదేవి ఆస్తి కోసం కోర్టుకెక్కిన జాన్వీ కపూర్, బోనీ కపూర్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

భారతదేశం, మార్చి 17 -- దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నై ప్రాపర్టీని కాపాడుకునేందుకు ప్రొడ్యూసర్ బోనీ కపూర్, అతని కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈస్ట్ కోస్ట్ రోడ్ ... Read More


Moinabad Drugs Case : మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం - సిట్‌ ఏర్పాటు

భారతదేశం, మార్చి 17 -- మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. అయితే ఈ కేసును సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 9 మంది అధికారులతో సిట్‌ ఏ... Read More


Rashmika Mandanna: ఆ రోజు విజ్జూ కూడా నా టీమే.. హ‌ల్దీ ఫొటోలు షేర్ చేసిన ర‌ష్మిక మంద‌న్న‌.. ఇది ఆరంభం మాత్ర‌మే అంటూ

భారతదేశం, మార్చి 17 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వెడ్డింగ్ నేషనల్ లెవల్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో ఈ విరోష్ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పట... Read More


మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు 4 రెట్లు ఎక్కువ: కారణాలు, లక్షణాలు ఇవే

భారతదేశం, మార్చి 17 -- సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకు కొన్ని వ్యాధులు పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో థైరాయిడ్ క్యాన్సర్ ఒకటి. 2023లో 'జర్నల్ ఆఫ్ ఎండోక్రైన్ అండ్... Read More


Kabul Hospital attack : అఫ్గానిస్థాన్​ ఆసుపత్రిపై దాడులు- 400 మంది మృతి! పాక్​ పనేనా?

భారతదేశం, మార్చి 17 -- అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. కాబుల్‌లోని మాదకద్రవ్య విముక్తి కేంద్రం (ఆసుపత్రి) లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం సోమవారం వైమానిక దాడులకు... Read More