Exclusive

Publication

Byline

Location

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభం - కోర్టు తీర్పుపై ఉత్కంఠ...!

Telangana,hyderabad, అక్టోబర్ 9 -- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని ఏజీ వాదనలు వినిపించారు. "బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి ప... Read More


ఈనెల 16న ఏపీకి ప్రధాని మోదీ.! డ్రోన్ సిటీకి శంకుస్థాపన

Andhrapradesh, అక్టోబర్ 7 -- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శ... Read More


నకిలీ లబ్ధిదారులను సృష్టించి, చెక్కులను డ్రా చేసి..! సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ స్కామ్, 8 మంది అరెస్ట్

Telangana,suryapet, అక్టోబర్ 7 -- సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ బయటపడింది. ముఖ్యమంత్రి సహాయ నిధి స్కీమ్ డబ్బులను కాజేసేలా నకిలీ లబ్ధిదారులను సృష్టించి. చెక్కులను డ్రా చేసిన వ్యవహారం వెలుగులోకి ... Read More


'చంద్రబాబు గారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చిన హామీలేమయ్యాయి..?' - వైఎస్ జగన్ ప్రశ్నలు

Andhrapradesh, అక్టోబర్ 7 -- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెం... Read More


టీజీ ఐసెట్ ప్రత్యేక విడత ప్రవేశాలు - వెబ్ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Telangana,hyderabad, అక్టోబర్ 7 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయింది. తాజా స్పెషల్ ఫేజ్ కౌన్సె... Read More


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : రేసులో ఆ ఇద్దరు నేతలు..! కాంగ్రెస్ టికెట్ ఎవరికి..?

Telangana,hyderabad, అక్టోబర్ 7 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ బైపోల్ తో రాష్ట్ర రాజకీయాలు మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్... Read More


మరో కొత్త స్కీమ్ పై ఏపీ సర్కార్ కసరత్తు - పావలా వడ్డీకే విద్యార్థులకు రుణాలు..!

Andhrapradesh, అక్టోబర్ 7 -- రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధికి పావలా వడ్డీకే బ్యాంకు ... Read More


'తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి' - పొన్నంకు అడ్లూరి లక్ష్మణ్ డెడ్ లైన్...! మంత్రుల మధ్య ముదురుతున్న వివాదం

Telangana,hyderabad, అక్టోబర్ 7 -- తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త వివాదం మొదలైంది. ఏకంగా ఇద్దరు మంత్రులు కేంద్రంగా ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. అయితే త... Read More


'పూర్వోదయ స్కీమ్'ను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, అక్టోబర్ 5 -- కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అన... Read More


TG EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు.. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ... Read More