Exclusive

Publication

Byline

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, జూలై 4 -- గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హా... Read More


ఏపీలో తొలి 'డిజిటల్ నెర్వ్ సెంటర్' ప్రారంభం - ప్రత్యేకతలేంటో తెలుసా..!

Kuppam,andhrapradesh, జూలై 4 -- రోగుల వైద్య రికార్డులను అస్పత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా... Read More


కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కసరత్తు..! లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 4 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం... Read More


"2029లో మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం' - వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్

Prakasham,andhrapradesh, జూలై 4 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన తాగు నీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. చిన్నత... Read More


విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో 45 ఉద్యోగ ఖాళీలు - ముఖ్యమైన తేదీలు, వివరాలివే

Visakhapatnam,andhrapradesh, జూలై 4 -- విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45 క్లరికల్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ ల... Read More


రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి - అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియామకం

Telangana,hyderabad, జూలై 4 -- తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక... Read More


'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్ - 2వ విడత నగదు విడుదల తేదీ వచ్చేసింది..! స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..!

Andhrapradesh, జూలై 3 -- తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి రెండో విడత కింద డబ్బులను జమ చేయనుంద... Read More


తెరపైకి 9 - 12 తరగతుల విధానం..! సమగ్ర అధ్యయనానికి ఆదేశాలు

Telangana,hyderabad, జూలై 3 -- ప‌దవ త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 10వ త‌ర‌గ... Read More


ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?

Andhrapradesh, జూలై 3 -- ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి.ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా జా ఓ ప్రకటన ద్వారా ... Read More


' అలా అని తేలితే ఇంటి నిర్మాణం మ‌ధ్య‌లో ఉన్నా ర‌ద్దు' - ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన

Telangana,hyderabad, జూలై 3 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స‌చివాల‌యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించ... Read More