Exclusive

Publication

Byline

ఇన్​స్టెంట్​ లోన్​ వర్సెస్​ క్రెడిట్ కార్డ్ లోన్​- ఏది ఉత్తమం?

భారతదేశం, నవంబర్ 22 -- మీరు నిధుల కొరతతో ఉన్నట్లయితే, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఆమోదయోగ్యమైన, ఆచరణాత్మకమైన మార్గం. అయితే మార్కెట్లో చాలా ఆప్షన్స్​ అందుబాటులో ఉండటంతో.. ఏది ఎంచుకోవాలో తెలియక... Read More


8000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్​!

భారతదేశం, నవంబర్ 22 -- ఒప్పో సంస్థ త్వరలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్​ని చైనాలో లాంచ్​ చేయనుంది. దాని పేరు. ఒప్పో కే15 టర్బో ప్రో. ఈ కే-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన స్పెసిఫికేషన్లు తాజా... Read More


చాట్‌జీపీటీలో 'గ్రూప్ చాట్స్' ఫీచర్- ప్రయోజనాలేంటి?

భారతదేశం, నవంబర్ 22 -- ఓపెన్‌ఏఐ సంస్థ గత వారం చాట్‌జీపీటీలో గ్రూప్ చాట్స్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే, మొదట్లో ఈ ఫీచర్ కొన్ని ప్రాంతాలdలోని, కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పు... Read More


రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్​- స్టైలిష్​గా, పవర్​ఫుల్​గా..

భారతదేశం, నవంబర్ 22 -- రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ తమ కొత్త ఎలక్ట్రిక్ స్క్రూబ్లర్ మోడల్ ఎస్​6ను మోటార్‌వర్స్ 2025లో ప్రదర్శించింది. ఈఐసీఎంఏ 2025లో ప్రదర్శన అనంతరం ఈ ఎలక్ట్రిక్​... Read More


2026 ఔట్​లుక్​ : భారీగా పెరగనున్న భారత స్టాక్​ మార్కెట్​! నిపుణుల అంచనాలు ఇలా..

భారతదేశం, నవంబర్ 22 -- నిఫ్టీ50 రికార్డు గరిష్టాల వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో, ప్రపంచ బ్రోకరేజీలు 2026కి తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో సానుకూలత, ఆదాయాల పునరుద్ధరణ, సహాయక మాక్రో ట్రెండ్స్​మిళిత... Read More


బైజూ రవీంద్రన్​కి భారీ షాక్​! ఆ 9000 కోట్లు కట్టాల్సిందే..

భారతదేశం, నవంబర్ 22 -- బైజూస్ సంస్థకు చెందిన బైజూ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత జీఎల్ఏఎస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్‌పై, ఒక యూఎస్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బైజూ రవీంద్రన్ ఒక బిల... Read More


కోల్​కతాలో భూకంపం- ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు..

భారతదేశం, నవంబర్ 21 -- కోల్​కతాతో పాటు ఈశాన్య భారత దేశాన్ని శుక్రవారం భూకంపం కుదిపేసింది! కోల్​కతా, దాని పరిసర జిల్లాలు, గువాహటి సహా అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. యూరోపియన్​- మెడిటరేనియన్​ సిస్మో... Read More


బంగ్లాదేశ్​లో భూకంపం- కోల్​కతా వరకు ప్రకంపనలు.. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు!

భారతదేశం, నవంబర్ 21 -- బంగ్లాదేశ్​లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. అక్కడి నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోల్​కతా, దాని పరిసర జిల్లాలు సహా ఈశాన్య భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. ... Read More


'బెంగళూరు ట్రాఫిక్​ కన్నా అంతరిక్ష ప్రయాణం ఈజీ!' : శుభాన్షు శుక్లా

భారతదేశం, నవంబర్ 21 -- "అంతరిక్ష ప్రయాణం కన్నా బెంగళూరు ట్రాఫిక్​ కష్టమైన జర్నీ" అని చమత్కరించారు వ్యోమగామి- ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. ఈ మేరకు గురువారంతో ముగిసిన బెంగళూరు టెక్​ సమిట్​ 202... Read More


ల్యాప్‌టాప్‌ని ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచడం మంచిదేనా? నిపుణుల మాట ఇది..

భారతదేశం, నవంబర్ 21 -- చాలా మంది ల్యాప్‌టాప్ వినియోగదారులు.. పని కోసం, ఆన్‌లైన్ క్లాసుల కోసం లేదా కంటెంట్ స్ట్రీమింగ్ కోసం, తమ పరికరాలను రోజంతా ప్లగిన్​లోనే ఉంచుతారు. కొందరైతే ఛార్జర్‌ను పోర్ట్ నుంచి ... Read More