Exclusive

Publication

Byline

సూపర్​ స్టైలిష్​ Tata Sierra ఎస్​యూవీ- రూ. 11.49 లక్షల ధరతో లాంచ్​..

భారతదేశం, నవంబర్ 25 -- ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ కార్లలో ఒకటైన టాటా సియెర్రాను టాటా మోటార్స్​ మంగళవారం లాంచ్​ చేసింది. ముంబైలోని జియో కన్వెన్షన్​ సెంటర్​ వేదికగా జరిగిన ఈవెంట్ ద్వారా ఈ ఐకానిక్​ ఎస్​యూవీ భ... Read More


అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశం, నవంబర్ 25 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యలోని రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లుగా ప్రకటించారు. 'ధర్మ ధ్వజం' అని పిలిచే ఈ పది ... Read More


అచ్చుగుద్దినట్టు.. ఒరిజినల్​ ఆధార్​, పాన్​ కార్డు తయారు చేస్తున్న ఏఐ!

భారతదేశం, నవంబర్ 25 -- బెంగళూరుకు చెందిన ఒక టెక్ నిపుణుడు గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి అచ్చుగుద్దినట్టు, నిజమైనవిగా కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించ... Read More


ఇక నుంచి ఐఫోన్స్​లో రెండు వాట్సాప్​ అకౌంట్స్ వాడుకోవచ్చు- ఇలా పనిచేస్తుంది..

భారతదేశం, నవంబర్ 24 -- ఐఓఎస్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇక నుంచి ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను ఉపయోగించ... Read More


భారత దేశ 53వ సీజేఐగా జస్టిస్​ సూర్యకాంత్​ ప్రమాణం..

భారతదేశం, నవంబర్ 24 -- భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సూర్యకాంత్. ఆదివారం సాయంత్రం పదవీ విరమణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. స... Read More


'సాయుధ పోరాటాన్ని విరమిస్తాము.. కానీ సమయం కావాలి'

భారతదేశం, నవంబర్ 24 -- దేశంతో పాటు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కమ్యూనిస్ట... Read More


రేపే Tata Sierra ఎస్​యూవీ లాంచ్​- నెవర్​ బిఫోర్​ ఫీచర్స్​ తీసుకొచ్చిన టాటా మోటార్స్​!

భారతదేశం, నవంబర్ 24 -- 2025 మచ్​ అవైటెడ్​ కార్స్​లో టాటా సియెర్రా ఒకటి. ఈ ఎస్​యూవీ రేపు, 25 నవంబర్​ 2025న భారత దేశంలో లాంచ్​కానుంది. 1991లో తొలిసారి భారత రోడ్లపై కనిపించిన ఈ సియెర్రా ఇప్పుడు సరికొత్త ... Read More


ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 186 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​..

భారతదేశం, నవంబర్ 24 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 401 పాయింట్లు పడి 85,232 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 124 పాయింట్లు కోల్పోయి 26,... Read More


తేజస్​ విమాన ప్రమాదంలో మరణించిన భర్తకు.. వింగ్ కమాండర్ అఫ్షాన్ హృదయ విదారక 'సెల్యూట్'

భారతదేశం, నవంబర్ 24 -- దుబాయ్​ ఎయిర్​ షోలో జరిగిన తేజస్​ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వింగ్​ కమాండర్​ నమన్ష్​ స్యాల్​ అంత్యక్రియలు హిమాచల్​ ప్రదేశ్​ కాంగ్రా జిల్లాలో ఆదివారం జరిగింది. వందలాది మం... Read More


కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు.. వేలాది మంది భారతీయ కుటుంబాలకు ఊరట!

భారతదేశం, నవంబర్ 24 -- తమ పౌరసత్వ చట్టంలో కీలక సంస్కరణలు తీసుకురావడానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం ద్వారా, చాలా కాలంగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ మూలాలున్న కుటుంబాలకు, ఇతర వి... Read More