Exclusive

Publication

Byline

100 కిలో మీటర్ల రేంజ్‌తో వచ్చే చిన్న ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ సీటర్ మాత్రమే

భారతదేశం, మే 30 -- ారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో ఇప్పటికే ఎంజీ కామెట్ ఈవీ సందడి చేస్తోంది. ఈ చిన్న కారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే చిన్న ఎలక్ట్రిక్ కారు రెడీ అవుతోంది. ఇది మిగిలన వాటి క... Read More


యాంటీ కమ్యూనల్ ఫోర్స్.. మతపరమైన ఘర్షణలు జరగకుండా ఈ ప్రభుత్వంలో కొత్త వింగ్

భారతదేశం, మే 30 -- కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గలో పెరుగుతున్న మత ఉద్రిక్తతలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం యాంటీ కమ్యూనల్ ఫోర్స్‌ను ప్రారంభించింది. పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను ... Read More


నీట్ పీజీ 2025పై కీలక అప్డేట్.. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశం

భారతదేశం, మే 30 -- నీట్ పీజీ 2025కి సిద్ధమవుతున్న లక్షలాది మంది వైద్య విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ... Read More


ఐఆర్‌సీటీసీ క్యూ4 ఫలితాలు.. రైల్ నీర్ వాటర్ బాటిళ్ల అమ్మకంతో ఎన్ని కోట్లు వచ్చాయి?

భారతదేశం, మే 30 -- ీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా దాహం తీర్చుకోవడానికి రైల్ నీర్ వాటర్ బాటిల్ కొనుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి. ఈ సేవలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్‌సీట... Read More


రూ.20 ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. మే 31తో ముగియనుంది, రెన్యువల్ చేసుకోండి!

భారతదేశం, మే 29 -- ేంద్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బ... Read More


కాలిఫోర్నియాలో మినీ మహానాడు-2025 గ్రాండ్ సక్సెస్!

భారతదేశం, మే 29 -- ీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు మినీ మహానాడు-2025 కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌‌లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని భీమవరం రుచులు... Read More


పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేసినప్పుడే జమ్మూకశ్మీర్‌పై చర్చలు : విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారతదేశం, మే 29 -- పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై చర్చించడం సహా భారతదేశంతో చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్... Read More


మాకు తెలుసని లైట్ తీసుకోకండి.. ఈ చిన్న విషయాలే భవిష్యత్తులో మిమ్మల్ని ధనవంతుడిని చేస్తాయి!

భారతదేశం, మే 29 -- ఇటీవలి కాలంలో సంపాదన కంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఖర్చులు, భవిష్యత్తు పెట్టుబడి లక్ష్యాల మధ్య మీ బుర్ర పాడైపోవడం అనేది చాలా సాధారణ విషయం. ఒకవైపు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, మరోవైపు భవిష... Read More


మాకు తెలుసని లైట్ తీసుకోకండి.. ఈ 7 చిన్న విషయాలే భవిష్యత్తులో మిమ్మల్ని ధనవంతుడిని చేస్తాయి!

భారతదేశం, మే 29 -- ఇటీవలి కాలంలో సంపాదన కంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఖర్చులు, భవిష్యత్తు పెట్టుబడి లక్ష్యాల మధ్య మీ బుర్ర పాడైపోవడం అనేది చాలా సాధారణ విషయం. ఒకవైపు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, మరోవైపు భవిష... Read More


పాక్‌లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి.. అణుపరీక్షల వార్షికోత్సవ ర్యాలీలో నేతలతో పాల్గొన్న ఉగ్రవాదులు

భారతదేశం, మే 29 -- హల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి బహిరంగంగా ప్రత్యక్షమయ్యాడు. లష్కరే తోయిబా కమాండర్ అయిన సైఫుల్లా ఇటీవల ... Read More