భారతదేశం, నవంబర్ 30 -- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతపు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలలో 552 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 438 మంది ద్విచక్ర వాహనదారులు, 45 మంది త్రిచక్ర వాహనదారులు, 69 మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు.
ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ సందర్భంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనం నడిపినందుకు 552 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడారు. 'డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలపై జీరో టాలరెన్స్.' ఉంటుందని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవారి కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు.
ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని లేదా కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.