Exclusive

Publication

Byline

పుతిన్‌తో భేటీ సందర్భంగా సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్.. భారత్‌ మీద టారిఫ్‌పై వెనక్కు తగ్గుతారా?

భారతదేశం, ఆగస్టు 16 -- అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం కీలక అంశంగా ఈ సమావేశం సాగినప్పటికీ.. ఎలాంటి ఒప్పందం కుదరలే... Read More


వెండి ఆభరణాలకూ హాల్‌మార్కింగ్ తప్పనిసరి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్!

భారతదేశం, ఆగస్టు 15 -- భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. బంగారం తర్వాత వెండిని విలువైన లోహంగా చాలా మంది చూస్తారు. బంగారంతో పాటు వెండి ఆభరణాలను కూడా ధరిస్తా... Read More


నష్టాల్లో వొడాఫోన్ ఐడియా.. క్యూ1లో రూ.6608 కోట్ల లాస్.. ఏడాదిలో 60 శాతానికిపైగా షేరు పతనం

భారతదేశం, ఆగస్టు 15 -- అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.6,608 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యయాలు పెరగడంతో కంపెనీ ఈ నష్టాలు పెరిగినట... Read More


సింధూ జలాలపై చర్చల్లేవ్.. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడదు : ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ

భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయజెండా ఎగరవేశారు. అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆ... Read More


మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ తెలుసా?

భారతదేశం, ఆగస్టు 15 -- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన నియమాలలో పెద్ద మార్పు చేసింది. ఇది ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే.. ఈ సమాచారం మీకు చాలా అవసరమైనది. ఇప్పటి నుండి మీరు... Read More


వాళ్లిద్దరి మీటింగ్‌ సరిగా జరగకపోతే.. భారత్‌పై సుంకాలు మరింత పెరుగుతాయి : అమెరికా ట్రెజరీ సెక్రటరీ

భారతదేశం, ఆగస్టు 15 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీలో పరిస్థితులు అనుకూలించకపోతే భారత్‌పై సుంకాలు పెరుగుతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ హ... Read More


యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు

భారతదేశం, ఆగస్టు 15 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిరోజూ కోట్లాది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవ... Read More


భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.. మన సామర్థ్యాన్ని ఆపరేషన్ సిందూర్ చూపించింది : రాష్ట్రపతి

భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు... Read More


రూ.9999కే అత్యంత సన్నని, తేలికైన టెక్నో స్పార్క్ గో 5జీ ఫోన్.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా

భారతదేశం, ఆగస్టు 15 -- ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ TECNO SPARK GO 5జీని భారత్‌లో విడుదలైంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉన్న.. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అత్యంత సన్నని, తేలికైన 5జ... Read More


682 కి.మీ రేంజ్ ఇచ్చే మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లాంచ్.. కేవలం 300 యూనిట్లు మాత్రమే!

భారతదేశం, ఆగస్టు 15 -- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో మహీంద్రా కొత్త బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేశారు. ఈ కారు ఇతర డార్క్ ఎడిషన్‌ల కంటే భిన్నంగ... Read More