భారతదేశం, ఫిబ్రవరి 10 -- బ్రిటిష్ కౌన్సిల్ 2026-27 విద్యా సంవత్సరానికి STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)లో మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్షిప్ల కోసం మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వా... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Preven... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పేదల సంక్షేమం, భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల అభివృద్ధిపై లోక్సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు ప్రశ్నలు అడిగారు. దీనికి కేంద్ర మంత్రి సర్బానందా సోనోవాల్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నాలు... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- రాష్ట్ర సచివాలయంలో ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఉప ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- విశాఖలో ఈ మధ్యకాలంలో నైట్ టైమ్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు పదే పదే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. నిందితుడిని అరెస్ట్... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. ప్రచారానికి చివరిరోజైన సోమవారం ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు చేశాయ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు పశుసంవర్థక శాఖ నిర్ధారించింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కొన్ని ప్రాంతాల... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఆ రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుంది. ఫిబ్రవర... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రవాణా శాఖ రహ-వీర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కింద రోడ్డు ప్రమాద బాధితుల ప్... Read More