Exclusive

Publication

Byline

Hyderabad : హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన

భారతదేశం, ఏప్రిల్ 5 -- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్ర... Read More


కాకినాడ వాసులకు షాక్.. బిల్డింగ్ ప్లానింగ్ ఛార్జీలు త్రీ టైమ్స్ పెంపు, లైసెన్సులకు డబుల్!

భారతదేశం, ఏప్రిల్ 5 -- కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) బిల్డింగ్‌ ప్లాన్స్‌తో సహా వివిధ లావాదేవీలపై వసూలు చేసే రుసుమును భారీగా పెంచింది. బిల్డింగ్ ప్లాన్స్ ధర మూడు రెట్లు పెరగగా, వాణిజ్య లైసెన్స... Read More


Seasonal Guidelines : వేసవిలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి పాటించాల్సిన మార్గదర్శకాలు

భారతదేశం, ఏప్రిల్ 3 -- వేసవి కాలంలో పశువులను చూసుకోవాల్సిన విధానంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను మెరుగుపరచడా... Read More


LPG Cylinder : వామ్మో.. రాష్ట్రంలో డెలివరీ కావాల్సిన సిలిండర్ల సంఖ్య ఎన్ని లక్షలు తెలుసా?

భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలంగాణలో ఎల్పీజీపై జనాల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదని ప్రకటనలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల స... Read More


Exams : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. 1 నుంచి 9 తరగతుల పరీక్షల తేదీల్లో మార్పు

భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలంగాణలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మెుదలుకానున్నాయి. అంతకుముందు విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఒకటో తరగతి నుంచి తొ... Read More


ఏపీలో రూ.915 కోట్ల పర్యాటక ప్రోత్సాహానికి కేంద్రం మద్దతు.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం

భారతదేశం, ఏప్రిల్ 3 -- ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రయత్నాలల్లో భాగంగా రూ.915 కోట్ల విలువైన పర్యాటక ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. న్యూఢిల్లీలో జరిగ... Read More


తెలంగాణ RTA m-Wallet తొలగింపు.. ఇందులో మీ డేటా సేవ్ చేసుకోవచ్చు

భారతదేశం, ఏప్రిల్ 3 -- డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన పత్రాలను భద్రపరిచే RTA m-Wallet యాప్‌ను రవాణా శాఖ, యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుండి తొలగించింది. రవాణా శాఖ అధికారుల ప్రకారం,... Read More


అమరావతి నాశనం అయినా ఫర్వాలేదనుకున్నారు.. కానీ శాసనం చేసుకున్నాం : చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 3 -- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధాని... Read More


Exam Dates : తెలంగాణలో పలు పోటీ పరీక్షల ముఖ్యమైన తేదీలు.. డేట్స్ దగ్గరపడుతున్నాయ్!

భారతదేశం, ఏప్రిల్ 2 -- తెలంగాణలో విద్యార్థుల కోసం 2026 ప్రవేశ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు మీ క్యాలెండర్‌పై ఈ తేదీలను మార్క్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్‌ ప్లాన్ చేస... Read More


దక్షిణ మధ్య రైల్వేకు రూ.21,211.92 కోట్ల ఆదాయం.. జోన్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి

భారతదేశం, ఏప్రిల్ 2 -- దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.21,211.92 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.12 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ రికార్డు స్థాయి... Read More