Exclusive

Publication

Byline

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట.. త్వరలో తుది ఫలితాలు విడుదల!

భారతదేశం, డిసెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. 2023 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ... Read More


సంక్రాంతికి మరో 11 స్పెషల్ ట్రైన్లు.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

భారతదేశం, డిసెంబర్ 30 -- దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పటికే అనేక రైళ్లను సంక్రాంతి పండగ సందర్భంగా నడిపేందుకు సిద... Read More


టీజీఎస్ఆర్టీసీలో జాబ్స్.. నేటి నుంచి అప్లికేషన్.. ఇలా అప్లై చేయండి!

భారతదేశం, డిసెంబర్ 30 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 198 పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేట్, డిప్లొ... Read More


ఎలమంచిలి వద్ద ప్రమాదం.. రైళ్లు ఆలస్యం.. హెల్ప్ లైన్ నెంబర్లు

భారతదేశం, డిసెంబర్ 29 -- అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందా... Read More


ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీల్లో 158 మంది..

భారతదేశం, డిసెంబర్ 29 -- అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందా... Read More


2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..

భారతదేశం, డిసెంబర్ 29 -- 2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఏపీలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని వెల్లడించారు. మహిళలకు రక్షణ, మత్... Read More


తెలంగాణలోని 11 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు చలి!

భారతదేశం, డిసెంబర్ 29 -- తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) డేటా ప్రకారం మొత్తం 11 జిల్లాల్లో ఆదివారం, సోమవారం (డిసెంబర్ 28, 29) ఉదయం మధ్య 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్య... Read More


ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గ నిర్ణయాలు ఇవే!

భారతదేశం, డిసెంబర్ 29 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం... Read More


బాంబులు పెట్టి పేల్చేశారు.. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై రచ్చ!

భారతదేశం, డిసెంబర్ 29 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మెుదలయ్యాయి. సీఎం రేవంత్ రెజ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అయ్యారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి బాగున్నారా అని అడిగారు. కాసేపట... Read More


అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి

భారతదేశం, డిసెంబర్ 29 -- అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణంచారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నా... Read More