భారతదేశం, ఏప్రిల్ 7 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురందర్ 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సినిమాను చూసి సోషల్ మీడియాలో తన రివ్యూ పంచుకున్నాడు.
ధురంధర్ 2 మూవీ తనకు ఒక అద్భుతమైన "సినీ అనుభూతిని" ఇచ్చిందని విరాట్ కోహ్లి తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సినిమా పోస్టర్ను షేర్ చేస్తూ విరాట్ కోహ్లి తన రివ్యూను పోస్టు చేశాడు.
"ధురంధర్ 2 చూశా. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి అనుభవం నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పగలను. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నా, ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయా. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.