భారతదేశం, మార్చి 16 -- మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకబోతున్నాము. అయితే పరాభవనామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఈ నెల 19న జరుపుకోబోతున్నాము. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని తినడం, కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టడం ఇలా వివిధ పద్ధతులను పాటిస్తూ ఉంటాము.

పరాభవనామ సంవత్సరంలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. పరాభవ పేరుకి మాత్రమే కానీ ఈ రాశుల వారికి మాత్రం బాగా కలిసి రాబోతోంది. విపరీతమైన లాభాలు కలుగుతాయి, విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కలిగే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశికి శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన బాగా కలిసి రాబోతోంది. అనారోగ్య సమస్యలు...