భారతదేశం, మార్చి 8 -- ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలను కవర్ చేసే దక్షిణ ప్రాంతం, నార్తర్న్ లైట్ సాయిల్స్ ప్రాంతంలో 16 వేలం వేదికలు ఉన్నాయి. అయితే 2026 పొగాకు వేలం సీజన్ను రెండు దశల్లో ప్రారంభించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. వాటాదారులతో జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశ మార్చి 25న దక్షిణ ప్రాంతంలోని కందుకూరు-1, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతుంది. నార్తర్న్ లైట్ సాయిల్స్ ప్రాంతంలోని ఐదు వేలం ప్లాట్ఫామ్లు కూడా అదే రోజు వేలం ప్రారంభిస్తాయి. ఇక రెండో దశలో సదరన్ లైట్ సాయిల్స్లోని మిగిలిన ప్లాట్ఫామ్లలో ఏప్రిల్ 9 నుండి వేలం ప్రారంభమవుతుంది.
గత మూడు సీజన్లలో మెరుగైన రాబడి వచ్చింది. మార్కెట్లో మంచి ధరలు లభించడంతో రైతులు ఈ సంవత్సరం పొగాకు సాగును విస్తరించారని అధికారులు తెలిపారు. అంతేకాదు మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.