భారతదేశం, జనవరి 3 -- మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా. త్వరలో ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఫైనల్ ఓటర్ జాబితాలను ప్రకటించిన తర్వాత. ఏ క్షణమైనా నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఈనెలలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈనెల రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఓవైపు ప్రభుత్వ, మరోవైపు ఎన్నికల సంఘం ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ప్రాథమికంగా కూడా కొన్ని తేదీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన క్షణమే.. ఈసీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే సూచనలున్నాయి.
ఇటీవలనే రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.