భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే. మరోవైపు అధికారులు ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ చేపట్టారు. మూడు విడతల్లో చేపట్టిన ఈ ప్రక్రియ తాజాగా పూర్తి అయింది. ప్రస్తుతం క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ కూడా పూర్తి అయితే సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతా ఒకే అనుకుంటే ఫలితాల విడుదలకు ఓ తేదీని ప్రకటిస్తారు.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయిన నేపథ్యంలో ఫలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.