Telugu Web Series: ఓటీటీలోకి ఆకలి రాజ్యం వెబ్ సిరీస్.. ముగ్గురు స్టూడెంట్స్, ఆశలను చిదిమేసిన వ్యవస్థ
భారతదేశం, ఆగస్టు 4 -- Telugu Web Series: ఆకలి రాజ్యం అనగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ నాలుగున్నర దశాబ్దాల కిందట కమల్ హాసన్, శ్రీదేవి నటించిన కల్ట్ క్లాసిక్ మూవీయే గుర్తుకు వస్తుంది. అప్పట్లో అంతటి సంచలనం సృష్టించిన సినిమా అది. ఇప్పుడదే టైటిల్ తో ఓటీటీలోకి ఓ వెబ్ సిరీస్ వస్తుండటం, ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ కావడం ఆసక్తి రేపుతోంది.
ఈ ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ ను ఆహా వీడియో ఓటీటీ గత నెలలో తొలిసారి అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సిరీస్ కమింగ్ సూన్ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ స్టోరీ లైన్ ను రివీల్ చేసింది. "ముగ్గురు స్నేహితులు.. ఓ కుళ్లిపోయిన వ్యవస్థ.. వేయి కలలు.. ఓ స్టూడెంట్, యూత్, ఫ్రెండ్షిప్, తిరుగుబాటు కథ ఇది. ఆకలి రాజ్యం ఆహాలో కమింగ్ సూన్" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.