భారతదేశం, ఏప్రిల్ 4 -- టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'సఫారీ ఈవీ'ని భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ కొత్త మోడల్ 2026 దీపావళి పండుగ సీజన్ కంటే ముందే విడుదల కానుంది. టాటా బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం టాటా ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కారుగా ఉన్న హారియర్ ఈవీ స్థానాన్ని ఇకపై సఫారీ ఈవీ భర్తీ చేస్తుంది. ఈ కారు ప్రొడక్షన్ ప్రక్రియను 2026 ఆగస్టు నాటికి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అంతర్గతంగా 'టైరోనా' అనే కోడ్ నేమ్తో పిలుస్తున్న ఈ సఫారీ ఈవీ, హారియర్ ఈవీలో ఉపయోగించిన 'acti.ev+' ఆర్కిటెక్చర్పైనే ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిస్థాయి 'బోర్న్-ఈవీ' కాకపోయినప్పటికీ, ఐసీఈ నుంచి ఈవీగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.