Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 182 స్టాక్తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, ఆగస్టు 7 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 374 పాయింట్లు పెరిగి 78,955 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,636 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 58,064 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 17.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,013.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,400- 24,450 లెవల్స్ కీలక సపోర్ట్గా, 24,750- 24,800 లెవల్స్ కీలక రెసిస్టెన్స్గానూ ఉన్నాయి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.