stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్లో ట్రేడ్తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, జూలై 16 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు పెరిగి 77,185 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు వృద్ధిచెంది 24,078 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 57,758 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 704,93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 735.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం వృ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.