Stock market news : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 304 స్టాక్తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, మే 19 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 6 పాయింట్లు పెరిగి 23,650 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 173 పాయింట్లు పడి 53,537 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,813.69 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,682.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.32 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.07శాతం పడింది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.