భారతదేశం, మార్చి 3 -- సోమవారం (మార్చి 2) భారత స్టాక్ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ పతనం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే, మంగళవారం (మార్చి 3) 'హోలీ' సందర్భంగా మార్కెట్కు సెలవు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను మార్చి 4న జరుపుకుంటున్నప్పటికీ, ఎక్స్ఛేంజీల క్యాలెండర్ ప్రకారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు మార్చి 3నే ఉండటం గమనార్హం.
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండూ మంగళవారం పూర్తిగా మూసివేసి ఉంటాయి. కమోడిటీ మార్కెట్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే, ఉదయం సెషన్ సెలవు ఉంటుంది, కానీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది.
మార్చి నెలలో ఈరోజు, వారాంతపు సెలవులు కాకుండా మరో రెండు కీలక సెలవులు ఉన్నాయి:
2026 సంవత్సరంలో మొత్తం 16 ట్రేడింగ్ సెలవులు ఉండగా, ఇప్పటికే జనవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.