భారతదేశం, మార్చి 10 -- ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా అనిశ్చితుల మధ్య సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1353 పాయింట్లు పడి 77,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 422 పాయింట్లు కోల్పోయి 24,028 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1763 పాయింట్లు పడి 56,010 వద్దకు చేరింది.
ఒకానొక సమయంలో సూచీలు మరింత దారుణంగా పడ్డాయి. నిఫ్టీ50 దాదాపు 700 పాయింట్లు వరకు డౌన్ అయ్యింది. కాగా కింది స్థాయిలు నుంచి కొనుగోళ్లు కనిపించాయి.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,345.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,013.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 28,176.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.