Stock market : తగ్గిన యుద్ధ భయాలు.. ఈ స్టాక్స్లో మంచి మూమెంట్- లాభాలకు ఛాన్స్!
భారతదేశం, జూలై 10 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,742 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు వృద్ధిచెంది 23,963 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 510 పాయింట్లు పెరిగి 57,253 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 532.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,057.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 కన్సాలిడేషన్ దశకు చేరుకుంది. సూచీకి 23,650- 23,800 జోన్ కీలక సపోర్ట్గా ఉంది. 24,150- 24,400 జోన్ రెసిస్టెన్స్గా ఉంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.