Stock market : ట్రేడర్స్ అలర్ట్- టీవీఎస్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..!
భారతదేశం, జూన్ 29 -- మొహర్రం కారణంగా శుక్రవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 24,056 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 24,056 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 58,177 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 383.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,747.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.