SIR | ఓటర్ల జాబితా ప్రక్షాళన: ఏడాదిలో 6 కోట్ల మంది పేర్ల తొలగింపు
భారతదేశం, జూన్ 26 -- దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది. విపక్షాలు, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసిన ఈ ప్రక్రియకు సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ డ్రైవ్ దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది.
గతేడాది జూన్ 24న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎస్ఐఆర్ (SIR) పైలట్ ప్రాజెక్ట్ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఆ తర్వాత నిర్వహించిన ప్రక్షాళనలో బీహార్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది పేర్లను తొలగించారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.