భారతదేశం, జూలై 14 -- ఆషాఢ ఏకాదశి వేడుకల సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఏయే రూట్‌లలో రైళ్లు నడుస్తాయో చూడండి.

07631 నాగర్‌సోల్-పండర్పూర్ ట్రైన్ 24.07.2026 నడుస్తుంది. 07632 రైలు పండర్‌పూర్ - జల్నా 25.07.2026వ తేదీ ఉంది. 24.07.2026వ తేదీన 07633 ఆదిలాబాద్ - మిరాజ్ ట్రైన్ ఉండగా.. 07634 మిరాజ్ - ఆదిలాబాద్ 25.07.2026వ తేదీన నడుస్తుంది. 07635 అకోలా - పండర్‌పూర్ 24.07.2026వ తేదీ ఉంది. 07636 పండర్‌పూర్ -అకోలా 25.07.2026వ తేదీన షెడ్యూల్ చేసింది రైల్వే శాఖ. ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయో చూడండి.

ఈ ప్రత్యేక రైళ్లు రోటేగావ్, లాసూర్, ఛత్రపతి శంభాజీనగర్, జల్నా, పర్తుర్, సేలు, మాన్వత్ రోడ్, పర్భాని, గంగాఖేర్, పర్లీ వైజనాథ్, లాతూర్ రోడ్, లాతూర్, హారంగుల్, ఔసా రోడ్, మురుద్, హార...