భారతదేశం, ఏప్రిల్ 26 -- Sanjay Dutt: బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు సంచలనం సృష్టించిన యాంటీ హీరో పాత్ర 'బల్లు బలరామ్' మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. సంజయ్ దత్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన 'ఖల్ నాయక్' చిత్రానికి సీక్వెల్ వస్తోంది. 'ధురంధర్' చిత్రం తర్వాత సంజయ్ దత్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పేరు 'ఖల్ నాయక్ రిటర్న్స్'.
సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో 1993, ఆగస్టు 6న విడుదలైన 'ఖల్ నాయక్' అప్పట్లో ఒక సంచలనం. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లోనే రూ. 21 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు 400 శాతం లాభాలను తెచ్చిపెట్టింది. హిందీలోనే కాకుండా ఈ చిత్రాన్ని తెలుగు, తమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.