భారతదేశం, మార్చి 22 -- సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా.. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించడానికి రూ.9వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇందులో భగంగా నర్మెట సభలో తొలి విడతగా రూ.3590 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల అయ్యాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....