భారతదేశం, జనవరి 28 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ-డిసిప్లినరీ ట్యాక్స్, అడ్వైజరీ సంస్థ SBC LLP, అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. జనవరి 28, 2026న సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. సుమారు 11.2 మిలియన్ డాలర్ల ( Rs.100 కోట్లు) విలువతో ప్రీ-సిరీస్ A నిధులను సేకరించింది.
ఈ ఫండింగ్ రౌండ్కు యూఏఈకి చెందిన క్రెస్టన్ మీనన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రాజు మీనన్, అలాగే అమెరికాకు చెందిన కాస్టెక్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఓఓ సురేష్ కాటంరెడ్డి నాయకత్వం వహించారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత్-యూఏఈ-అమెరికా కారిడార్లో వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ భావిస్తోంది.
సేకరించిన పెట్టుబడిని ప్రధానంగా మూడు అంశాల కోసం వెచ్చించనున్నట్లు సంస్థ తెలిపింది.
అంతర్జాతీయ విస్తరణ: సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ వంటి వృద్ధి చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.