భారతదేశం, మార్చి 20 -- పాపులర్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ 2 ది రివెంజ్ సినిమాను మరోసారి పొగుడుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన ఈ సీక్వెల్ ఆడియన్స్ టేస్ట్ను పూర్తిగా మార్చేసిందని, ఇక రొటీన్ ఫార్ములా డ్రివెన్ బాలీవుడ్ సినిమాలకు కాలం చెల్లినట్లే అని వర్మ డిక్లేర్ చేశాడు.
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన అభిప్రాయాలను ఏమాత్రం ఫిల్టర్లు లేకుండా చెప్తుంటాడు. ఇప్పుడు కూడా ధురంధర్ 2 మూవీని పొగుడుతూ.. మసాలా సినిమాలు తీసే డైరెక్టర్లను ఏకిపారేశాడు. అలాంటి డైరెక్టర్లకు ఈ మూవీ ఓ హారర్ అని అన్నాడు.
ట్రెడిషనల్ హీరో సెంట్రిక్ స్టోరీల్లో ఉన్న వీక్నెస్ను ధురంధర్ 2 బయటపెట్టిందని చెప్పాడు. ఎక్స్ ప్లాట్ఫామ్లో పెట్టిన ఒక పెద్ద పోస్ట్లో బాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉన్న ఓటమెరగని హీరోల కాన్సెప్ట్ను వర్మ గట్టి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.