భారతదేశం, మార్చి 24 -- బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా తొలిసారి ఇల్లు కొనే ఐటీ ఉద్యోగుల మీద ఆధారపడి నడుస్తుంది. ముఖ్యంగా రూ. 70 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల ధర కలిగిన సెగ్మెంట్లో వీరి పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాల కోత మొదలవుతుందనే చర్చలు ఊపందుకోవడంతో, ఈ మార్కెట్లో ఒక్కసారిగా స్తబ్ధత మొదలైంది. ఐటీ రంగంలో లేఆఫ్స్ భయాలు గృహ నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తాయా అనే అంశంపై రెడ్డిట్ వంటి వేదికల్లో కొనుగోలుదారులు తీవ్రంగా చర్చిస్తున్నారు.
రెడ్డిట్ వేదికగా ఒక వినియోగదారుడు పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. 2026 ప్రారంభంలో దాదాపు 5,000 నుంచి 7,000 ఐటీ ఉద్యోగాల్లో కోత విధించినట్లు ప్రకటించారు. బెంగళూరులోని ప్రధాన ఉపాధి కారిడార్లలో సుమారు 12 లక్షల మంది టెక్ ఉద్యోగులు ఉండగా, ఈ కోత చాలా స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.