Ranveer Singh: కోర్టులో చెప్పినట్లే ఆ ఆలయానికి వెళ్లిన రణ్వీర్ సింగ్.. ఓవైపు నిషేధం, మరోవైపు క్షమాపణ
భారతదేశం, మే 26 -- Ranveer Singh: 'డాన్ 3' వివాదం కారణంగా సోమవారం (మే 25) నాడే బాలీవుడ్లో నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ (షాడో బ్యాన్) ఎదుర్కొన్న నటుడు రణ్వీర్ సింగ్.. మంగళవారం (మే 26) నాడు మరో వివాదానికి సంబంధించి కీలక అడుగు వేశారు. 'కాంతార' సినిమాలోని దైవ రూపాన్ని మిమిక్రీ చేసి వివాదంలో చిక్కుకున్న రణ్వీర్, కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు మైసూర్లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని క్షమాపణలు చెప్పుకున్నారు.
ఐఎఫ్ఎఫ్ఐ (IFFI 2025) వేడుకల్లో 'కాంతార' నటనను ఎగతాళి చేసేలా అనుకరించారంటూ రణ్వీర్ సింగ్పై బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని రణ్వీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాను చాముండేశ్వరి దేవిని దర్శించుకుని క్షమాపణలు కో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.