భారతదేశం, ఏప్రిల్ 4 -- సాధారణంగా కాలేజీ చదువు పూర్తయిన ఏడాది తర్వాత కూడా.. చాలామంది 'నెక్ట్స్ ఏంటి?' అనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ, ఒక 23ఏళ్ల మహిళ మాత్రం అసాధారణ వేగంతో దూసుకుపోయారు. కేవలం 12 నెలల లోపే తన స్టార్టప్ 'ప్రాంటో'ను దాదాపు 100 మిలియన్ డాలర్ల (9,29,78,50,000) విలువైన కంపెనీగా తీర్చిదిద్ది అందరినీ ఆశ్చర్యపరిచారు. అమె.. అంజలి సర్దానా! గురుగ్రామ్లో ఒకే ఒక హబ్తో ప్రారంభమైన ఈ హోమ్ సర్వీసెస్ కంపెనీ, నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో వేల సంఖ్యలో రోజువారీ బుకింగ్స్తో రికార్డులు సృష్టిస్తోంది.
అంజలి నేపథ్యం ఏమాత్రం సాధారణమైనది కాదు. 2024లో జార్జ్టౌన్ యూనివర్శిటీ నుంచి బయోలజీ విభాగంలో అత్యుత్తమ అకడమిక్ రికార్డుతో పట్టా పొందారు. తన బ్యాచ్లోనే నంబర్ వన్ స్టూడెంట్గా నిలిచారు. పేపర్పై ఆమె సైన్స్ విద్యార్థిని అయినప్పటికీ, ఆచరణలో మాత్రం ఫైనాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.