భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT: భారతీయ టెలివిజన్ చరిత్రలో సరికొత్త ఒరవడిని సృష్టించిన రియల్ టైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ '24' మళ్ళీ వస్తోంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్.. ఏటీయూ (ATU) చీఫ్ జై సింగ్ రాథోడ్గా నటించిన ఈ ఐకానిక్ షో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. ఈ సిరీస్లోని రెండు సీజన్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ (JioHotstar) లో అందుబాటులోకి రానున్నాయి.
ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనిల్ కపూర్ స్వయంగా ఒక టీజర్ ద్వారా ప్రకటించారు.
రిలీజ్ డేట్: ఏప్రిల్ 24 (శుక్రవారం)
రిలీజ్ ఇలా: ప్రతి శుక్రవారం 8 ఎపిసోడ్ల చొప్పున స్ట్రీమింగ్కు రానున్నాయి.
అసలు ఈ సిరీస్ 2013లో కలర్స్ టీవీలో మొదటిసారి ప్రసారమైంది. ఆ తర్వాత 2016లో సెకండ్ సీజన్ వచ్చింది. హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ '24'కు అధిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.