భారతదేశం, ఏప్రిల్ 13 -- MI vs RCB IPL 2026 : ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఎంఐ- ఆర్సీబీ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఒకింత చిరాకు పెట్టింది! మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లు చాలాసార్లు బ్రేక్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న బ్రేక్లతో అందరు విసుగెత్తిపోయారు. ఫలితంగా ఈ టీ20 మ్యాచ్ చాలా సుదీర్ఘంగా సాగిందన్న ఫీలింగ్ కలిగింది. మీకు కూడా ఇదే అనిపించిందా? అనిపించడం మాత్రమే కాదు.. అది నిజం కూడా! ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన టీ20 మ్యాచ్గా నిలిచింది ఈ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. చాలా మంది ఈ టీ20 మ్యాచ్ని ఆదిత్య ధర్ ధురంధర్ రన్టైమ్తో పోల్చి మరీ మీమ్స్ వేస్తున్నారు.
ఐపీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.