Mahindra Vision T : మహీంద్రా నుంచి కొత్త ఈవీ సంచలనం! విజన్ టీ పేటెంట్- థార్కి ఎలక్ట్రిక్ వర్షెన్?
భారతదేశం, జూలై 20 -- భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రికల్ వాహనాల శ్రేణిని విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రసిద్ధ అడ్వెంచర్ ఎస్యూవీ 'థార్' ఎలక్ట్రిక్ వెర్షన్కు సంకేతంగా నిలిచే 'విజన్ టీ' మోడల్ డిజైన్ను భారతదేశంలో అధికారికంగా పేటెంట్ చేసింది. ఈ పేటెంట్ ఫైలింగ్ను గమనిస్తే, భవిష్యత్తులో రాబోయే ప్రొడక్షన్-స్పెసిఫికేషన్ (మార్కెట్లోకి వచ్చే) థార్ ఈవీ మోడల్ దాదాపు ఈ డిజైన్ ఆధారంగానే, 2028 కల్లా డీలర్షిప్లకు చేరుకునే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
మహీంద్రా సంస్థ కొత్తగా తీసుకురానున్న 'NU_IQ' ఆర్కిటెక్చర్ ప్లాట్ఫారమ్పై ఆధారపడి మార్కెట్లోకి అడుగుపెట్టే మొదటి ఈవీలలో ఇది ఒకటి కానుంది. ప్రస్తుతం లీకైన పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే, గతంలో కంపెనీ ప్రదర్శించిన 'థార్.ఈ' కాన్సెప్ట్ కంటే ఈ విజన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.