Madhavan: గాయబ్ పోస్టర్తో దిగి వచ్చిన మాధవన్.. విద్యార్థుల నిరసనకు మద్దతు.. అలెర్ట్గా ఉండాలని సూచన
భారతదేశం, జూలై 23 -- Madhavan: ఎఫ్టీఐఐ (FTII) క్యాంపస్లో విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్న వెటరన్ యాక్టర్, ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ ఆర్. మాధవన్ ఎట్టకేలకు నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై స్పందించారు. పూణేలోని తన ఆఫీస్ డోర్పై 'గాయబ్' మీమ్స్, 'నీట్ ఫర్ సేల్' పోస్టర్లు వెలిసిన మరుసటి రోజే ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా విద్యార్థుల పోరాటానికి తన ఫుల్ సపోర్ట్ ప్రకటిస్తూ ఒక సుదీర్ఘమైన స్టేట్మెంట్ విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న తీవ్రమైన ఆవేదనను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని మాధవన్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అనేది భారతదేశ యువతలో నమ్మకాన్ని, అవకాశాలను పెంచేలా ఉండాలి కానీ, ఇలాంటి క్వశ్చన్ పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది కష్టపడి చదివే పిల్లల కలలు, భవిష్యత్తు పూర్తిగా నాశన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.