భారతదేశం, జనవరి 16 -- ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ KTMలో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధమైంది. బజాజ్ మొబిలిటీ ఏజీ (Bajaj Mobility AG) తన గ్లోబల్ రైట్సైజింగ్ ప్రోగ్రామ్లో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 2025లో చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియ ముగియడంతో, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో బజాజ్ ఆటో ఈ వివరాలను వెల్లడించింది. "దీర్ఘకాలికంగా మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడేందుకు, సంస్థాగత నిర్మాణాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు తప్పడం లేదు" అని కంపెనీ పేర్కొంది. అంతర్గత ఖర్చులను తగ్గించడం, ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోను పరిమితం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ నెట్వర్క్ను పునర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.