Khelo India Youth Games 2026 : తెలంగాణ వేదికగా 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' - నవంబరులో మెగా టోర్నీ..!
భారతదేశం, జూలై 10 -- ప్రతిష్టాత్మక 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' (KIYG) 2026 ఎడిషన్కు మన తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదో విడతగా వస్తున్న ఈ జాతీయ స్థాయి క్రీడా సంబరాలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్నాయి.
మూడేళ్ల వ్యవధిలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్న రెండో దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతంలో 2024 ఎడిషన్కు తమిళనాడు ఆతిథ్యమివ్వగా, మొన్నటి 2025 మే నెలలో జరిగిన ఏడో విడత పోటీలను బీహార్ విజయవంతంగా నిర్వహించింది.
దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రధాన జాతీయ ఈవెంట్లను విస్తరించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు, ఈ అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణకు కేటాయించడం ఎంతో సముచితమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) విడుదల చేసిన అధికారిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.