భారతదేశం, మార్చి 9 -- భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఖరారైంది. మే 17, 2026 (ఆదివారం) న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడ్లో నిర్వహించనున్నారు.
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఒక సరికొత్త మార్పు చోటుచేసుకోనున్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల్లో కేవలం 'బట్టీ పట్టే' విధానాన్ని కాకుండా, వారిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, లోతైన అవగాహనను పరీక్షించేలా ఐఐటీ కాన్పూర్ ఒక కొత్త 'ఆప్టిట్యూడ్ ఆధారిత' ప్రశ్నల సెట్ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఐఐటీ రూర్కీ ఆమోదం కోరినట్లు తెలుస్తోంది. ఐఐటీ కౌన్సిల్, జాయింట్ అడ్మిషన్ బోర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.