భారతదేశం, ఏప్రిల్ 5 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి జాన్వీ కపూర్ ఇటీవల మద్యం వ్యసనం (Alcohol Addiction), దాని చుట్టూ ఉన్న సామాజిక అపోహలపై మాట్లాడింది. సమాజంలో మద్యాన్ని ఒక సాధారణ అలవాటుగా చూస్తున్నారని, అయితే అది ఎప్పుడు క్లినికల్ సమస్యగా మారుతుందో గుర్తించడంలో ప్రజలు విఫలమవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఆఫ్ ది రాక్స్' (Off The Rocks) అనే అవగాహన కార్యక్రమ ప్రారంభోత్సవంలో జాన్వీ కపూర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మద్యం అలవాటు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సమాజం రెండు రకాలుగా స్పందిస్తుందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. "మద్యం గురించి చర్చ అసలు ఉండదు, ఒకవేళ ఉన్నా అది ఎదుటివారిని తక్కువ చేసి చూపేలా (Judgmental) ఉంటుంది. ఈ రెండు పద్ధతులు కూడా వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికి ఏమాత్రం సాయపడవు" అని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.
మద్యం వ్యసనం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.