Hyderabad MMTS : ప్రయాణికులకు అలర్ట్ - పలు ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు..! రూట్ల వారీగా వివరాలు
భారతదేశం, జూన్ 10 -- Hyderabad MMTS trains cancelled : ఎంఎంటీఎస్ (MMTS) రైలు సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. రైల్వే నెట్వర్క్ నిర్వహణ, కొన్ని కార్యాచరణ కారణాల వల్ల నగరంలోని పలు కీలక మార్గాల్లో నడిచే కొన్ని నిర్దిష్ట ఎంఎంటీఎస్ రైళ్లను జూన్ 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
నిత్యం వేలాది మంది ప్రయాణించే ఐటీ కారిడార్ మార్గాలతో పాటు ఇతర ఉప నగరాలను అనుసంధానించే రైళ్లు ఈ జాబితాలో ఉండటంతో ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను ముందే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏయే రైళ్లు ఏయే స్టేషన్ల మధ్య రద్దయ్యాయో ఇక్కడ తెలుసుకోండి.
ఈ తాత్కాలిక మార్పుల వల్ల ముఖ్యంగా లింగంపల్లి, సనత్నగర్, రామచంద్రాపురం, ఘట్ కేసర్ మార్గాల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.