భారతదేశం, మే 3 -- Gopichand: వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్న మ్యాచో స్టార్ గోపీచంద్.. తాజాగా తన 34వ చిత్రాన్ని హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. అనార్కలి నాజర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఒకవైపు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భారత వర్ష: సాగా ఆఫ్ శూల' అనే భారీ పీరియడ్ డ్రామాలో నటిస్తూనే.. గోపీచంద్ మరో క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ కెరీర్లో 34వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆదివారం (మే 3) హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు దామోదర్ ప్రసాద్, రవిశంకర్ డైరెక్టర్ శివ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.