Gold vs Nifty 50 : పసిడి వర్సెస్ నిఫ్టీ 50.. 20ఏళ్ల ఇన్వెస్ట్మెంట్లో ఏది ఎంత రిటర్ను ఇచ్చింది?
భారతదేశం, సెప్టెంబర్ 19 -- సాధారణంగా స్టాక్ మార్కెట్లే ఎక్కువ రాబడిని ఇస్తాయని మెజారిటీ పెట్టుబడిదారులు భావిస్తుంటారు. అయితే గత రెండు దశాబ్దాల గణాంకాలను గమనిస్తే బంగారం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన సూచీల కంటే ఎక్కువ రాబడిని అందించింది!
ఇరవై ఏళ్ల క్రితం నిఫ్టీ 50, గోల్డ్ ఈటీఎఫ్ రెండింటిలోనూ చెరో రూ.1 లక్ష చొప్పున లంప్సమ్గా పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఖాతాను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. వార్షిక రాబడి (సీఏజీఆర్) ప్రాతిపదికన నిఫ్టీ 50లో పెట్టిన రూ.1 లక్ష నేడు రూ.8.98 లక్షలుగా మారగా, పసిడిలో పెట్టిన రూ.1 లక్ష ఏకంగా రూ.15 లక్షల మైలురాయిని చేరుకుంది.
కేవలం పన్నులకు ముందు వచ్చే రాబడి చూసి మురిసిపోతే సరిపోదు. పెట్టుబడులను విక్రయించే సమయంలో చెల్లించాల్సిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అసలు ఫలితాన్ని పూర్తిగా మార్చేస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.